Skip to main content

Posts

Showing posts with the label Telangana

కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్...

*టీఎస్ హైకోర్టు.....* కరోనా పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్... పిల్ దాఖలు చేసిన న్యాయవాది రాపోలు భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జర్నలిస్ట్ పిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రాణాలకు తెగించి కరోనా వార్తలను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయాలని కోర్టుకు తెలిపిన పిటీషనర్ పిటీషనర్ తరపు వాదనలు వినిపించిన సీనియర్ కౌన్సిల్ మాచర్ల రంగయ్య.. లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టుల కు ప్రభుత్వం అడుకోవలన్న పిటీషనర్.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జర్నలిస్టుకు 25 వేలు ఇచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్... కరోనా వార్తలను కవర్ చేస్తున్న ప్రతి జర్నలిస్టుకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరిన పిటీషనర్... జర్నలిస్టులకు మెడికల్ కిట్లు, మాస్కులు, ఉచితంగా అందించాలని కోర్టును కోరిన పిటీషనర్.. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ఫర్మేషన్ & పబ్లిక్  డిపార్ట్ మెంట్, ప్రెస్ అకాడమీ చైర్మన్ కు హైకోర్టు నోటీసులు జారీ... పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేస్తామన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. తదుపరి విచారణ 2 వారాలకు వ...

మూడు జిల్లాల్లో ప్రమోట్‌ కానున్న 17.10 లక్షల విద్యార్థులు

ప్రభుత్వ ఉత్తర్వులతో ఉపశమనం _మూడు జిల్లాల్లో ప్రమోట్‌ కానున్న 17.10 లక్షల విద్యార్థులు ★ ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు ఉంటాయా..? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ తెలంగాణ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  ★ అన్ని యాజమాన్యాల పరిధిలో నడుస్తున్న పాఠశాలల్లో ఎలాంటి పరీక్షలు లేకుండా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులందర్నీ తర్వాతి తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఆదేశాలిచ్చింది.  ★ ఈ నేపథ్యంలో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 17.10 లక్షల మంది విద్యార్థులు తర్వాతి తరగతులకు ప్రమోట్‌ కానున్నారు.  ★ విద్యార్థులకు సమ్మిటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ)-2 పరీక్షలు లేకుండా ఎగువ తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగా.. విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.  ★ ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 6,400 పాఠశాలలు ఉన్నాయి.  ★ వీటిల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు 17.10 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  ★ వీరందరూ పాఠశాలలు తె...

తెలంగాణ యాపిల్

మరో నెలలో మార్కెట్లోకి రానున్న మన తెలంగాణ ఆపిల్. 🍎🍎 🍎 కెరమెరి అడవుల్లో సాగు విజయవంతం.  🍎 రెండెకరాల్లో ఏపుగా పెరిగిన 400 మొక్కలు. 🌱 ప్రస్తుతం ఒక్కోచెట్టుకు 40 వరకు కాయలు.  🍎తెలంగాణ హార్టికల్చర్ రంగంలో నూతన అధ్యాయం.. - జ్ఞాన శేఖర్